రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్సింగ్నగర్కు చెందిన పిన్నింటి మహేందర్ (39) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి వివాహ విషయమై తల్లిదండ్రులతో గొడవపడిన అనంతరం ఇంటి బయట ఉన్న షెడ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విధులకు వెళ్లేందుకు తండ్రి పిలిచినా స్పందించకపోవడంతో పరిశీలించగా మహేందర్ విగతజీవిగా కనిపించాడు. తండ్రి...
మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నల్లబ్యాడ్జీల నిరసన ఏడో రోజూ కొనసాగింది. జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ...
-టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా రెండో సన్నాహక సమావేశం
మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే...
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్సింగ్నగర్కు చెందిన...