-టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ను కలిసిన
-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి:గడియారం శ్రీహరి, రామ్మోహన్
మంచిర్యాల ప్రత్యక్షత :-జగిత్యాల జిల్లాలోని పురాతనమైన కోటిలింగాల క్షేత్ర దైవదర్శనానికి విచ్చేసిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు,తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు,...
-టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ను కలిసిన
-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి:గడియారం శ్రీహరి, రామ్మోహన్
మంచిర్యాల ప్రత్యక్షత :-జగిత్యాల జిల్లాలోని పురాతనమైన కోటిలింగాల క్షేత్ర దైవదర్శనానికి విచ్చేసిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు,తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు,...
నస్పూర్ ప్రత్యక్షత: మంచిర్యాల జిల్లా నస్పూర్ తహసిల్దార్ సంఘర్స్ సంతోష్ గురువారం బాధ్యతలు ను స్వీకరించిన సందర్భంగా జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శులు భూముల రామ్మోహన్, పొన్న మల్లయ్య శాలువాతో సన్మానించి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హౌసింగ్ సొసైటీ ఉద్యోగుల సమస్యలపై ఆయనతో చర్చించారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ నస్పూర్ మండల ప్రజలకు అందరికీ మెరుగైన సేవలు...
బోథ్ మార్కెట్ యార్డ్ లో పంటలు పండించే రైతన్నలు పస్థులు ఉండొద్దు అనే ఉద్దేశంతో పంట అమ్ముకోవడానికి వచ్చే రైతన్నల కడుపునింపాలన్న గొప్ప ఆలోచన తో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల...
బోథ్ మార్కెట్ యార్డ్ లో పంటలు పండించే రైతన్నలు పస్థులు ఉండొద్దు అనే ఉద్దేశంతో పంట అమ్ముకోవడానికి వచ్చే రైతన్నల కడుపునింపాలన్న గొప్ప ఆలోచన తో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ మార్కెట్ యార్డ్ లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.గత ఆరు రోజులుగా నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుండగా మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోథ్...